RSS

నెలనెలా వెన్నెల సమావేశము 28.2.2010

యదావిధిగా నెలనెలా వెన్నెల సమావేశము 28.2.2010న జరిగింది
వాడ్రేవు చిన వీరభద్రుడు వ్యాసాల సంపుటి ''కవిత్వమంటే ఏమిటీ' పుస్తకాన్ని శ్రీ కృష్ణా రావు గారికి అంకితమివ్వడం ఈ సమావేశ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు, శ్రీ ధర్మాచారి, శ్రీ జాన్ హైడ్ కనుమూరి, శ్రీ రఘు, శ్రీ కె.వి. రామానాయుడు, శ్రీ యాకూబ్, శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి పార్వతీమోహన్ పాల్గొన్నారు
5వ సంకలనకోసం జరిగే ప్రయత్నాలు, ఇంకా అందవలసిన మిత్రుల కవితలను గురించి చర్చించారు. చిన వీరభద్రుడు తన అనువాద కవితలను, యాకూబ్ తన ఎడతెగని ప్రౌఆణంలోచి కవితలను, ధర్మాచారి తన హాస్య, వ్యంగ్య గల్పికలను, జాన్ హైడ్ తన కవితలను, రఘు తన కవితలను, రామానాయుడు తనకవితలను వినిపించారు.
చివరిగా కృష్ణారావుగారు రెండు కవితలను వినిపించారు.






జాన్ హైడ్ ధర్మాచారి
రామానాయుడు, చినవీరభద్రుడు
రామానాయుడు, చినవీరభద్రుడు, యాకూబ్ కృష్ణారావు, రఘు, జాన్ హైడ్
కృష్ణారావు గారికి చినవీరభద్రుడు 2 కామెంట్‌లు