RSS

సెప్టెంబరు సమావేశము























నెల సమాఫేశములో సంకలనపు పనుల పురోగతిని గురించి చర్చించడమైనది. ఇప్పాటికి అందిన 38 కవితలను డి.టి.పి రూపంలో చిత్తుప్రతిని జాన్ హైడ్ తయారు చేశారు. వీలునుబట్టి పుస్తకం అక్టోబరు మాసపు నెలనెలావెన్నెలలో ఆవిష్కరించాలని ఒక ఆలోచన అందరి దగ్గరనుండి వెలువడింది. ఏదైనా హాలులో నిర్వహిస్తే ఎలావుంటుంది, చాలామంది రావడానికి అనుకూలంగా వుంటుందని అభిప్రాయం. సాద్యా అసాద్యాయాలు మిత్రులు బేరీజు వేయాలి



ఇంకా తమ కవితలు ఇవ్వనివారు 10 తేదీలోగా ఇస్తే బాగుంటుందని నెలనెలావెన్నెల సమయానికి పుస్తకాన్ని ముస్తాబుచెయ్యడానికి బాదుంటుందనే అభిప్రాయానికి వచారు.



బి.ఎస్.ఎం. కుమార్



ఎం.ఎస్. నాయుడు



జాన్ హైడ్ కనుమూరి



పార్వతీ మోహన్ తమ కవితలను చదివారు
నిశాపతి,



మురళీధర్ గౌడ్



నిత్యానందరావు,



సి.వి.కృష్ణరావు



శ్రీమతి సీతాదేవి గార్లు పాల్గొన్నారు



సి.వి. కృష్ణారావుగారి మనుమడు తర్వాతి నెల నేను కవిత్వాన్ని రాసి చదువుతాను అనడం కొసమెరుపు.





0 కామెంట్‌లు