RSS

ఈ సమావేశం 301వది.

నెలనెలా వెన్నెల ప్రారంభించినప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ సమావేశం 301వది.

పదం పాటైనప్పుడు అది పిల్లకాలువై, సెలయేరై, నదిగా మారి లోతుగా ప్రవహిస్తూ, తీరాలను ఆదరిని ఈ దరిని కలుపుతూ సాగిపోతుంటుంది. అలాంటి నదీప్రవాహంగా సాగిన సాయంకాలం, 27.6.2010.
నదిని తలపోస్తూ వచ్చిన వారిని పాటల నదిలో మునకలేయించారు శ్రీ అందెశ్రీ తనపాటలతో. మనిషి మనిషిగా కనుమరుగైపోతున్న తనాన్ని గుర్తుచేసారు.
శ్రీ ధర్మాచార్యులు
శ్రీ నాగార్జున
శ్రీ రఘు
శ్రీ నిషాపతి
శ్రీ రఘు
శ్రీ కె.వి. రామనాయుడు
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి పార్వతిమోహన్ హాజరైనారు 0 కామెంట్‌లు